వడ్డెర, గౌడ కులస్తులు శ్రమజీవులని, రేపటి తరానికి కు లవృత్తులనే కాదు వారి ఉన్నత భవిష్యత్కు మంచి అవకాశాలను అందించాల ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
‘అభివృద్ధికి అండగా నిలవాలి.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు జరుగుతుంది.. గత ప్రభుత్వాలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి.. వారి బాగోగుల కోసంఆలోచించించి లేదు.. కానీ తెలంగాణ �
ఎన్నికల సమయంలో విజన్లేని నాయకులు వస్తుంటారు.. వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్, ఎకో పార్కు, వ్యాపార స�
ఎన్నికలొస్తున్నాయంటే చాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరికలు కనిపించేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వరుస చేరికలు ఒకే పార్టీలోకి కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇక�
వనపర్తిలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి.. సిగ్మెంట్ నుంచి 16 మార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు హస్తం పార్టీ, నాలుగు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్
‘అభివృద్ధే నా జెండా.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలన్నది నా లక్ష్యం.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా అభివృద్ధికి వందశాతం పునాదులు వేశాను’..అని వ్�
‘కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. అన్నదాతలపై హస్తం పార్టీ నేతలు అక్కసు కక్కడం పరిపాటిగ�
వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసి�
పాల మూరును పూలపొదరిల్లు చేశామని, నేడు గంజి, అంబలి కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించి సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లే పరి�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వనపర్తిలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహిస్తున్న భారీ సభకు ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమ�
బీడుగా మారిన పొలాలకు సాగునీటిని తీసుకొచ్చి నీళ్ల నిరంజనుడిగా పేరొందారు మంత్రి నిరంజన్రెడ్డి ఉమ్మడి రాష్ట్రం లో నిత్యం కరవు కాటకాలతో అల్లాడిన ప్రజలు నేడు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. తొమ్మిదేండ్లల�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ దళం దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాగా, గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు మ్యాని ఫెస్టోను ప్రజలకు వివరిస
తపస్సులా ప్రజా సేవను స్వీకరించి అభివృద్ధి పనులు చేప ట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అనేక పథకాలపై ప్రతిపక్షాలు అపోహలతో కాలం గడిపాయని, ఆ అపోహలన్
Minister Niranjan reddy | కాంగ్రెస్ హయంలో కర్ణాటక అంధకారంగా మారిందని, అక్కడ ఎన్నికల సందర్భం గా ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. 6 నెలల పాలనల�