మహేశ్వరం నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ కావడం ఖాయమని విద్యాశాఖ మంత్రి పీ. సబితాఇంద్రారెడ్డి జోష్యం చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్
మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పేరు వింటేనే ప్రధాని మోడీకి వణుకుపుడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని కాలనీ అసోసియేషన్ నాయకులు శపథం చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 51 కాలనీల అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలి
Minister Sabitha Indra Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిల�
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కార్తీక్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన మహేశ్వరం, కందుకూరు మండ�
మహానగర దాహార్తికి ఇక దిగులే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ పుష్కలంగా తాగునీరు అందనున్నది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలన�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఒక ప్రత్యేక విజన్తో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పేదపిల్లలకు వరమని, ఇది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే పథకమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్
వేడి వేడి ఇడ్లీ సాంబార్.. పూరీ ఆలుకుర్మా.. ఉగ్గాని పల్లిచట్నీ.. రాగిఇడ్లీ పల్లీ చట్నీ.. రవ్వకేసరి. ఇలా తీరు తీరు టిఫిన్లు.. తీరొక్క రుచులను విద్యార్థులు ఆస్వాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప�
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున�