అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో రూ.69 లక్షలతో మార్కెట్ షెడ్డు , రూ.4.20 కోట్లతో గిరిజన వసతి గృహం, రూ.5 కోట్లతో సంక్షేమ
సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం గ్రామానికి చెందిన బి. శంకరయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకు�
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. అత్యున్నత విద్యా ప్రమాణాలకు, నాణ్యమైన విద్యకు పర్యాయపదాలుగా నిలుస్తున్నాయి. సకల సౌకర్యాలు.. వసతులకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతున్నాయి. నేషనల్ అసెస్మెంట్ అ�
Minister Sabitha Indra Reddy | ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్ధానాలత�
చదువుల మంత్రి సబితమ్మ బుధవారం మహేశ్వరం మండలం పరిధిలోని గొల్లూరు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్వైపు తన కాన్వాయ్లో వెళ్తుండగా.. ఇద్దరు విద్యార్థులు మంత్రికి కనిపించారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపిన మంత్ర�
Minister Sabitha Indra Reddy | చదివే పిల్లలంటే తనకెంత ప్రేమో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాటిచెప్పారు. మహేశ్వరం మండలం గొల్లురు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్లో వెళ్తుండగా.. కాలినడకన బడి నుంచి ఇంటిక�
భాషాపండితుల అప్ పూర్తిచేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఎల్టీఏ నేతలు మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు స్వరాష్ట్రంలో అనతికాలంలోనే రంగారెడ్డి జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని, మనమంత�