డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల బార్ అసోసియోషన్ సభ్యులు మహేశ్వరంలో కోర్టు భవన నిర్మా�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితాఇంద్రారెడికే పూర్తి మద్దతు ఉంటుందని గట్టుపల్లి గ్రామస్తులు ముక్తకంఠంతో వెల్లడించారు. ఈ మేరకు వారు బుధవారం మంత్రి నివాసంలో ఆమెను కలిసి సంపూర్ణ మద్దతును ప�
ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశపెడుతు�
రాష్ట్ర ఉన్నత విద్య సెమిస్టర్ పరీక్షల స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఉన్నత విద్యాశాఖ అమలు చేయనున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)సూచించిన ఏడు సిఫారసుల మేరకు దీనిని ఈ విద్యాసంవత్సర�
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీరంగనాయకస�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి సబ్బండ వర్గాల ప్రజలు చేరుతున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Sabitha IndraReddy | బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు.
వారంతా పేదింటి బిడ్డలు.. చదువుల్లో ‘బంగారు’ కొండలు.. బాసర ఆర్జీయూకేటీలో 2017-23 బ్యాచ్లో ఆరేండ్ల సమీకృత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడు బ్రాంచీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఆదర్శంగా నిలిచారు.
గిరిజన తండాలకు మహర్దశ వచ్చింది. తండాలకు వెళ్లే దారులను బీటీ రోడ్లుగా మార్చేందుకు గిరిజ న సంక్షేమ శాఖ నిధులను విడుదల చేసింది. రం గారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం నియోజకవరాల్లోని తండాలకు �
సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమా
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభ�
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�