హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభివాణి దేవి, ఏవీఎన్ రెడ్డి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురికీ అవార్డులు వరించాయి.
– నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 5