ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులంతా పనిచేయాలని టీచర్ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యా
తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం మరో కొత్త అసోసియేషన్ పురుడు పోసుకుంది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి సారథ్యంలో తెలంగాణ డిస
సమాజంలోని అట్టడుగున, అణగారిన వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో �
కోర్టు అనుమతితోనైనా మల్టిజోన్-2 పరిధిలోనూ ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించినందున అనుమతి పొందాలని కోరింది.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభ�
దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.