భారతీయ చిత్రకళకు ఊపిరినిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది మొత్తం శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా �
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభ�
మొయినాబాద్ : గ్రామాభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామాభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తానని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని మాజీ ప్రధాని స్వర్గీ
యాదాద్రి : కరివెన సత్రం కాదు అన్నార్తులకు ధర్మక్షేత్రమమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలను నెలకొల్పాలని ఆకాక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సి�
ఎమ్మెల్సీ వాణిదేవి వెల్లడి పీవీ తరఫున శాంతిదూత్ అవార్డు స్వీకరణ అంబర్పేట, అక్టోబర్ 23ః దేశాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఎమ్
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్వామి రామానంద తీర్థ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బేగంపేటలోని రామానంద ట్రస్టులో స్వామీజీ విగ్రహానికి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాధి వద్ద �
పట్టభద్రుల ఆకాంక్షలను నెరవేరుస్తా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన వాణీదేవి పీవీ తనయ కొత్త రాజకీయ ప్రస్థానం ఇది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. చాలా కాలంగా నేను రాజకీయాలకు దూరం�
కొండాపూర్, ఆగస్టు 19 : జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచడంతో పాటు భవిష్యత్ తరాలకు వాటి మాధుర్యాన్ని అందిచగల గొప్పతనం ఫొటోగ్రఫీకి ఉన్నదని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన
రవీంద్రభారతి, జూలై 25: వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన నిష్ణాతులైన స్త్రీమూర్తులను గౌరవించాలన్న సదుద్దేశంతో ఈ అవార్డులను నెలకొల్పడం జరిగిందని ‘అమృతలత-అపురూప’ అవార్డుల వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర�
బండ్లగూడలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త పోలీస్స్టేషన్ను శనివారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డీజీపీ మహేందర్రెడ్డిలతో కలిసి హోంమంత్రి మహామూద్ అలీ ప్రారంభించారు. స్టేషన్ లోపల పలు
పీవీ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం : సురభి వాణీదేవి | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, అందుకే ఆయనను స్మరించుకునేలా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్
బేగంపేట్ ఏప్రిల్ 19: ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఇంటర్ విద్యా సంయుక్త కార్యచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు సోమవారం ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ �