లంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదన్నారు.
కర్ణాటకలో లేని గ్యారెంటీల ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలుచేస్తుందని భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి మైనార్టీల సంక్షేమం పట్టదని, ఓ మైనార్టీ సోదరుడు ఆయనకు టోపీ పెట్టడానికి వస్తే తీసేశారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహబూబ్నగర్ లో ముస్లింలతో శుక్రవారం ఆత్మీ�
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించార�
Minister Mahmood Ali | అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీలేదు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali ) అన్నారు
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి నుంచి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డి బట్టేబాజ్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో సోమవ�
‘మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనార్టీ ప్రజలు అండగా నిలవాలి. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ సిద్ధించిన తర్వాత మైనార్ట
Minister Mahmood Ali | దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు.
తల తెగిపడ్డా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ జత కట్టేది లేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కొత్తకోట, నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో ముస్లింలతో వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
Minister Mahmood Ali | హోం శాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahmood Ali) కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. మెదక్(Medak) జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లిం మైనార్టీలు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.
పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహ�
‘కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే.. ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాటే తప్ప ప్రజల గోస మాత్రం వారికి పట్టదు.. దేశానికి, రాష్ర్టానికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు.’ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ధ్వజమె
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, తెలంగాణలోని ప్రతి జిల్లాను రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.