ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ దవాఖానలో రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఐవీఎఫ్ కేంద్రాన్ని హోం�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఢిల్లీలో అప్పటి ఆంధ్రాపాలకులు తమ ఆందోళనలను చూసి హేళన చేశారని, ఎంతో మంది బలిదానాలు..మరెన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతి భద్రతల విషయంలోఎన్నో సందేహాలు ఉండేవనీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మం
పేదల ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారమవుతున్నది. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం, హత్తిగూడ, అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీ తిమ్మాయిగూడలో నిర్మించిన డబుల్ బెడ్ ర�
రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు సురభ�
Minister Mahmood Ali | శాంతి భద్రతల (Law And Order) పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ (Minister Mahamood Ali) పేర్కొన్నారు.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు.
ఒక వ్యక్తి మరణించినా.. ఈ ప్రపంచంలో మరికొంత కాలం జీవించి ఉండే అవకాశం అవయవ దానం వల్ల మాత్రమే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా (Peoples plaza) వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పుత్రశోకం కలిగింది. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి (35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్య�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని సోమవారం ‘తెలంగాణ ట్రై క్రీడావేడుక’ ఘనంగా నిర్వహిస్తున్నారు. సాట్స్ ఆధ్వర్యంలో సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్ అంశాల్లో పోటీలు �