మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
నల్లగొండ జిల్లా నందికొండలోని బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో శుక్రవారం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ వేడుకలో పర్యాటక శ�
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ను పురస్కరించుకొని బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై బిజ్ టీవి మీడియా అవార్డ్స్ 2023 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సీపీ రెమో రాజేశ్వరితో కలిసి కోలేటి స�
రాష్ట్రంలో రంజాన్ (Ramadan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల�
రక్షణ చర్యల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చేవెళ్ల, నందిగామ మండల కేంద్రాల్లో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనాలను బుధవార�
తెలంగాణలో బహుజన మహనీయులకు గొప్ప చరిత్ర ఉన్నదని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితంగా గౌరవిస్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ కొనియాడారు.
సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు నాలుగేళ్లుగా కనిపించకుండా పోయారని, బండిపోతే బండి, కారుపోతే కారు అన్నోడు పత్తా లేడని మంత్రి తలసాని శ్రీనివాస్ య
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చ�
Chandrayangutta Flyover | హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. రూ.45.29 కోట్ల వ్యయంతో 674 మీటర్ల పొడవు నిర్మించిన ఈ పైవంతెనతో శంషాబాద్
5K run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ (5K run) నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రులు మహమూద్ అలీ,
రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉర్దూ జర్నలిజానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్పచరిత్ర ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
నాలుగు కాలనీల్లో 410ఇండ్లు ప్రారంభం లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ముషీరాబాద్లో 143, సికింద్రాబాద్లో 267 మందికి అందజేత పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం పైసా ఖర్చులేకుండా డబుల్ ఇండ్లు �