బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భవిష్యవాణి, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువత కేరింతల నడుమ ఫల�
Minister KTR | సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు.
గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో (Telangana) మరే రాష్ట్రం పోటీ పడటంలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. ఇదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చార�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మ
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ వేడు�
Minister Mahmood Ali | ప్రభుత్వం అందజేస్తున్న సహకారం వల్ల రాష్ట్ర పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని హోం మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) అన్నారు.