మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య �
రైతు బంద్ నిలిపివేయాలని రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మ�
రాష్ర్టానికి రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం కందుకూరులో నిర్వహ�
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సుల్తా
ఈనెల 30న ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేందర్నగర్ కాలనీలో
BRS | మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్(BRS)లోకి వలస బాట పడుతున్నారు. వారికి విద్యాశాఖా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించార
Minister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవా
‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు �
డబ్బు సంచులు నెత్తిన పెట్టుకొని వచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని.. తాను రియల్ ల
రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.