రాష్ట్రంలో మంచినీటి దాహాన్ని తీర్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని, దళిత బంధు ప్రపంచంలో ఎక్కడా లేదని, ఒక్క తెలంగాణలోనే అమలు జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్న ..మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని మహేశ్వరం అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శ్రీరామరక్ష అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డి�
IT Rides | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల పలువురు నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నుంచి నగంలోని పలుచోట్ల దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మహేశ్వరం నియోజక వర్గం సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ పర్వానికి గులాబీ దళం కదం తొక్కారు. జీప్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజే సౌండ్తో గులాబీ జెండాలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.
ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తున్నాయి. ఆడ పిల్లల పెండ్లీలు చేయాలంటే గతంలో అష్ట కష్టాలు పడే వారు. చాలీ చాలనీ సంపాదనతో ఆడ బిడ్డల పెండ్లిల్లు చేయాలంటే త�
మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని..మరోసారి ఆశీర్వదించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కార్యక్రమాలను గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన 50 మందికి పైగా సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర�
ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఒత్తిళ్లు మరోవైపు.. బ్యాంకు నుంచి రుణం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్