యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గర్జన కార్యక్రమ�
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఆదర్శహిల్స్ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మ�
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని, రోజురోజుకూ బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా.. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ కార్పొరేషన్కు చెందిన గిరిజన మోర్చా మహిళా నాయకురాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది మంత్రి సబితారెడ్డి
ఎన్నికల క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదురోలేక ప్రతిపక్ష పార్టీలు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్యాన�
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జల్పల్లి మున్సిపాలి
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్య�
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్�
మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాబాయ్య ఫంక్షన్ హాలులో
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది కార్యకర్త
రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని హుడా కాలనీకి �
Minister Sabitha | అభివృద్ధికి పట్టం కట్టి మరోసారి నియోజక వర్గం ఎమ్మెల్యేగా అవకాశం కలిపించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు. మంగళవారం అకాన్పల్లి సర్పంచ్ ముక్కెర యాదయ్య ఆధ్వర్యంలో ఆ గ్�