మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. శనివారం హోంమంత్రి మహమూద్అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై పోలీస్స్టేషన్ను ప్రారంభించను
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇక మళ్లీ చిన్నారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉదయం టిఫిన్ చేయకుండా
‘సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లా వేదికగా నిలుస్తోంది. గత జూన్ నెలలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో హరితోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ జిల్లాలోని తుమ్మలూరు నుంచే లాంఛనంగా �
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావ�
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్
ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
Minister Sabitha Indra Reddy | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం �
తెలంగాణ సర్కార్ నిరుపేదలకు సొంతిండ్లను కానుకగా ఇవ్వగా.. లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా లాగిస్తున్న పేదల కుటుంబాలు
కోట్లు పెట్టి టికెట్ కొనే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల మధ్యన చిచ్చుపెట్టే బీజేపీ వాళ్లు.. మనకు వద్దని.., నిత్యం ప్రజా సేవ చేసే సబితాఇంద్రారెడ్డిని గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర
Minister Harish Rao | విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూ�
Nizam College | చారిత్రక నేపథ్యమున్న నిజాం వ్యాయామ కాలేజీకి మహర్దశ పట్టనున్నది. సీఎం కేసీఆర్ సూచనతో రూ.20 కోట్ల వ్యయంతో అధునాతన భవనం ప్రభుత్వం నిర్మించబోతున్నది.