కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది కాంగ్రెస్, బీజేపీ లకు చెం�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫా�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా ‘కోటి వృక్షార్చన’ చేపట్టనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జిల్లా వేదిక కానున్నది. జిల్లాలోని చిలుకూరు ఫారె�
రాష్ట్ర ప్రభుత్వం టీచర్ కొలువులను భర్తీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Minister Sabitha Reddy | బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యరంగానికి జవసత్వాలు తీసుకొస్తున్నది. అటు విద్యారంగంలోని పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరి�
DSC Notification | టీచర్ పోస్టులను ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తాం. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, సంబంధిత జిల్లావిద్యాశాఖాధ
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలి�
అభివృద్ధి - సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లల�
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాల�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్�