బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు �
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
విద్యార్థులకు మంచి విద్యానందించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి కల్పనను అలవర్చుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, విద్యా శా ఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం విచ్చేస్తున్నారు. ఉదయం 10 నుం చి ప్రారంభమయ్యే మంత్రుల ప�
Minister Sabitha | మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో ‘చెలిమి’, ‘అంకురం’ కా
‘సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ
దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా పలువురికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమ
సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నిజాం కాలేజీ (Nizam College) బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.
గొల్ల కురుమలను ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గొల్ల కురుమ సంఘం మహేశ్వరం నాయకులు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ శుక్రవారం రాష్ట్ర విద్య�
మహేశ్వరం నియోజకవర్గంలో రోజురోజుకూ చేరికల జోరు పెరుగుతుండడంతో బీఆర్ఎస్ బలగం మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా బీజేపీ నుంచి చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులతోపాటు సామాన్య కార్యకర్తలు సైతం గులాబీ గూట