ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా పలువురికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
– న్యూస్నెట్వర్క్, ఆగస్టు 15, నమస్తే తెలంగాణ
ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి ఏఈవో శివతేజకు ప్రశంసాపత్రం అందజేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
మర్పల్లికి చెందిన కరాటే మాస్టర్ సంగయ్యకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి
కోట్పల్లి మండల పరిధిలోని డీఆర్డీఏ, సెర్ప్ విభాగానికి చెందిన భీమ్లానాయక్కు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న జడ్పీచైర్పర్సన్ సునీతారెడ్డి