బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో తిరుగులేని ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానప్పగారి యాదగిరి, స�
నగరంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వరదల్లా వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర త్రా పార్టీల నుంచి వలసలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దానం నాగేందర్ల సమక్షంలో ఆద�
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘లెసినియో.కామ్, లెసినియో’ యాప్ను టీమ్ ఇండియా మాజీ క్రి�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లో బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, ఎస్.వి.ఆర్. ఎస్. బ�
కష్టపడే వారికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేజ్-2లో నివాసముండే బీజేపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పా�
Minister Sabitha Reddy | కష్టపడే వ్యక్తులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy ) అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్�
Minister Sabita Indra Reddy | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు రెట్లు పెంచిన గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో కార్మికులు ఆనందం వ్య�
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాల పెంపుతో రాష్ట్రవాప్తంగా 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ధి చ
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో బస్తీకొస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా రు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం �
నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూ రు చేయడం అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబిత�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�