Himanshu | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 22,000 స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో వారానికి మూడు రోజు
బీఆర్ఎస్తోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు గ్రామ సర్పంచ�
తెలంగాణకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అనితారెడ్డి, ఉపస�
ప్రత్యేక విజన్తో మీర్పేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డులో రూ. 65 లక్షలతో, 10వ వార్డులో రూ. 50 లక్షలతో సీసీ, బీటీ రోడ్ల న�
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొమ్మిదేండ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మహేశ్వరం నియోజక వర్గాన్ని ఒక ప్రత్యేక విజన్తో విద్యా హబ్గా మారుస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �
అన్ని మతాల సారం మానవత్వం ఒకటేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్ 6వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో క్రైస్తవ సమాదుల తోటను మంత్రి ప్రారంభించార
Minister Sabitha Indra Reddy | వరంగల్ సభలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు ఉ
రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 19న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆల�