నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటన మరువక ముందే గురువారం మరో విషాదం చోటు చేసుకున్నది. ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం ఉమ్మడి రంగారెడ్డి జిల్ల�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ శాఖ ఆధ్
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు భేష్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు పహాడీషరీఫ్, బాలాపూర్ పోల�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు
మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండలా మారాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ చందనం చెరువు వద్ద చేప�
చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు�
రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్యసంపద గణనీయం గా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. హైదర�
స్వరాష్ట్రంలో చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
Education Day | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారంగా రాగిజావా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున కార్యక్�
తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఒక మైలు రాయిగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం మహేశ్వరం మండల కేం�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ చందన చెరువు నాడు కాలుష్య కాసారంగా ఉండేది. చెరువు పక్కల నుంచి ముక్కు మూసుకోకుండా పోలేని దుస్థితి ఉండేది.