మహేశ్వరం నియోజకవర్గం విద్యానిలయాలుగా కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కొత్వాల్ చెరువు తండాలో రూ. 25 లక్షలతో ఇంద్రారెడ్డి ట
ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ కోర్సు ల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఎంసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మాసబ్ట్యాంక్లోన
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
Minister Sabitha | తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
TS EAMCET 2023 Reluts | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గ�
టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీహాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథసూరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఆయన పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ న�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మర్పల్లిలో రూ.42.73 లక్షలతో గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల
చదువులో వెనుకబడ్డ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
సీఎం కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో మోడల్ స్కూల్లో, గడీకోట మైదానంలో సీఎం కప్ 2023 ఆటల పోటీలను జడ్పీ చైర్పర�
ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20,21,23,28,31,32 డివిజన్లలో రూ.9.10కోట్ల అభివృద్�