మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో వీధి వ్యాపారుల కోసం షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆర్సీఐ రోడ్డు మంత్రాల చెరువు సమీపంలో �
పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. న
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలిత�
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్�
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు.
TS Tenth Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
TS EAMCET | టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇ�
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యా యి. మంగళవారం ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయం లో విడుదల చేశారు.
టీచర్ల బదిలీలపై అభ్యంతరాలున్న నేపథ్యంలో పదోన్నతులైనా కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితాఇ�