బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం మహేశ్వరం మండలం ఎన్డీ, దయాలగుండు తండాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 200 మంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నార�
సమస్యలను పరిష్కరిస్తూ.. అభివృద్ధిని విస్తరిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా నియోజకవ�
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని విజన్తో అభివృద్ధి చేస్తుంట�
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి తెలంగాణ సర్కారు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం బేగంపేట్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని వ
TS CETs | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ �
షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందించే చిరుకానుక అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 539 మంది షాదీముబారక్, కల్యాణలక్ష�
Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండం మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంల�
బీఆర్ఎస్ అంటేనే ప్రజలకు భరోసానిచ్చే పార్టీ.. సబ్బండ వర్ణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.. బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�
రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కే�