ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మోదీ పాలనతో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కందుకూరులోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�
పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు( Tenth Exams ) ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల
Minister Sabitha Indra Reddy | మాక్ ఎంసెట్ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన ఏర్పడుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ సంస్థ ఎక్స్ప్లోర్ (Xplore.co.in ), కీసర గీతాంజలి �
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
డివిజన్ల అభివృద్ధి ధ్యేయంగా నిధులు మంజూరు చేసి దశలవారీగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివ
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణముప్పును తప్పించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రంగ
‘పల్లెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలే.. ఏప్రిల్ 20 లోపు రంగారెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయండి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ