Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయ
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు కావని, అవి ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బడి ము ఖం చూడని పిల్లలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల జ�
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఏర్పాట్ల విషయ�
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులు( Inter Students ) ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పిలుపునిచ్చారు. ఇంటర్మీడి�
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమన్నది. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటంపై రెండో రోజు ఆదివారం రాష్ట�
భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్లో (Jantar mantar) నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రి�
మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
బీఆర్ఎస్ను ఎదురొనే ధైర్యం లేకే కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నాయకులపై ఉసిగొల్పుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్�