కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స�
రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగం అమలుకు బాబు జగ్జీవన్రామ్ రెండు కళ్లలా పనిచేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాబు జగ్జీవన్రామ్ జయ
పదో తరగతి పరీక్షలను అపహస్యం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
SSC Exam Paper Leak | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో బాధ్యులపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఘటనలో ప్రధాన కారకులుగా గుర్తించి ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసింది. అదేవిధంగా కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠ�
SSC Exam Paper Leak | రెండు రోజుల పాటు పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లో చక్కర్లు కొట్టడంపై పరీక్షల సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొ�
Tenth Exams | హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధిక�
రాష్ట్రవ్యాప్తంగా మరికాసేపట్లో పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra reddy), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆల్ ది �
సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు నాలుగేళ్లుగా కనిపించకుండా పోయారని, బండిపోతే బండి, కారుపోతే కారు అన్నోడు పత్తా లేడని మంత్రి తలసాని శ్రీనివాస్ య
‘పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం అ�
మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం లభించింది. మౌలిక వసతుల కల్పన లో జిల్లా స్థాయిలో అవార్డును అందుకొని రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�