TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పది ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. పది ఫలితాల కోసం ntnews.com అనే వెబ్సైట�
TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బ
TS Inter Results | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
మాడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మంత్రి నివాసంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజున ఓ విద్యార్థిని ఓ వినూత్న బహుమతినిచ్చి అభిమానాన్ని చాటుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి తోలుకట్టాలోన
‘మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడి పథకం’ కింద మొదటి విడతలో ఎంపికైన ప్రతి బడిలో తాతాలిక వాచ్మన్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యాశాఖలోని 3,897 ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె.. సీఎంను కలిసి క్రమబద్ధీకరణ నిర్ణయం చారిత్�
‘అధైర్య పడకండి.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది..’ అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అధికారులు అన్నదాతలకు భరోసానిచ్చారు. వడగండ్ల వానలు, గాలిదుమారం చేతికొచ్చిన పంటల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలో కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె రంగారెడ్డి జిల్లా పర�
ప్రజల అవసరాలే ప్రభుత్వం ఎజెండా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గం కుమ్మరుల సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.