రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్) వసతి గృహ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు మంజూరు చేయడంతోపాటు, రోడ్డు ఎంట్రీ కోసం అవసరమైన ఒక ఎకరం స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�
మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్లో కల�
ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’లో పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవాలు బుధవారం జరుగనున్నా యి.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి క్షేత్ర స్థాయిలో పార్టీ మరంత పటిష్టం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని.. కేజీ టూ పీజీ విద్యను అందించాలన్నదే సర్కార్ సంకల్పమని మంత్రి సబితారెడ్డి అన్నారు.
టి తరం పిల్లల ఆలోచన విధానానికి కాస్నివాల్ ప్రతీక అని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు విద్యార్థులకు ఇస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊర�