తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో ముందుకు సాగుతూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు.
TS Govt | రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఆన్లైన్లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార�
TS Govt | ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహ
పండుగ రోజు కోట్పల్లి ప్రాజెక్టుకు కుటుంబ సమేతంగా విహారయాత్ర కోసం వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు సోమవారం యువకులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్ ప్రాజెక్టులో మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే.