నిర్మల్ జిల్లాలోని సెయింట్ థామస్ పాఠశాలలో 9వ తేదీ నుంచి 11 వరకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
Minister KTR | రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి
సాహితీమూర్తుల స్మరణ ఈ తరానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. సాహితీవేత్తల విశిష్టతలు, వారు సాహిత్యానికి చేసిన కృషిని తెలియజేస్తూ రూపొందించిన తెలంగాణ తేజోమూర్తుల జయంతు�
సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నదని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆకాంక్ష నెరవేరుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.