జల్పల్లి మున్సిపాలిటీ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. చినుకు పడితే చెరువును తలపించే ఈ రోడ్డు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో సుందరంగా దర్శనమిస్తున్నది.
బొకేలు, శాలువాలు లాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
కేజీ టు పీజీ విద్య సీఎం కేసీఆర్ కల అని, అందుకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటైనట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ‘మనఊ�
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల�
జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ 50వ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పర్యావరణ, ఇన్స్పైర్ అవార్డ్, మనాక్ ప్రదర్శనలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి
అంబర్పేట నియోజకవర్గంలో మన బస్తీ-మన బడి పనులు ఎంత వరకు వచ్చాయనే అంశంపై సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ‘మనబస్తీ-మనబడి’కి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆ సక్తిని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని సెయింట్ థామస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ఫె�