రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయనున్నది. అందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను నియమించనున్నది. శాంత
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగే ధర్నాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వేదికగా ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
నిజాంకాలంలో సైనికుల స్థావరంగా ఉన్న బడంగ్పేట సుబ్రమణ్యం కాలనీలోని బట్టేల్గుట్టను గోల్కొండ కోటలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సర్కార్ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత పనులను వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించ�
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్