ఉన్నత విద్యను అభ్యసించేందుకు మన రాష్ర్టానికి వచ్చే విదేశీ, దేశంలోని ఇతర రాష్ర్టాల విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తన అధికారిక వెబ్సైట్ www.tsche.ac.in ను అధునాతనంగా తీర్చిదిద్దింది.
RGKUT | ప్రభుత్వ స్కాలర్షిప్నకు అర్హతలేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయ�
నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట
Nizam College | నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఉస్మానియా
Nizam College | నిజాం కాలేజీకి అనుబంధంగా నూతనంగా నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ హాస్టల్ను తమకే కేటాయించాలని యూజీ విద్యార్థులు ఆందోళనకు
minister sabitha indra reddy | తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీడియా�
గంభీరావుపేటలో ఈ నెల 11న జరిగే కేజీ టూ పీజీ విద్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రావాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరు�
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో ఇంటర
Minister Sabitha Indra Reddy | సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్
వికారాబాద్ : విద్యార్థులందరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గుంపులో ఒక అబ్బాయి కాళ్లకు చెప్పులు లేవు. అదే దారిలో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆ బాలుడు కంటపడ్డాడు. అయ్యో పాప