సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నార�
మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కే�
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం
రంగారెడ్డి : తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�
వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మం�
Nagaram urban forest park | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
బడంగ్పేట,జూలై20 : గ్రంథాలయంలో పాఠకులకు,విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉన్న జిల్లా గ్రంథ�
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప�
వికారాబాద్ : వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ధారూర్ మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు �
తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీతాఠాకూర్ గురువారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్లో సిలబస్ మార్పు చేశారు. ఈ మేరకు కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వి�
రంగారెడ్డి : జల్పల్లి మున్సిపాలిటీలో రూ. 20 కోట్లతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జల్పల్లిని మరింత అభివృద్ధి చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిప�
హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం సర్కారు బడు�