నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నార
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యద�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
Minister KTR | బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నదని.. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింద�
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ను
హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ�
అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభి�
రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించినట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్, చే�
సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటంతోనే రాష్ట్రం సాకారమైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్ట పై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు కోసం జూన్ 3 నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించ
వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది. చిన్న, సన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ హైరింగ్ స�
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి యువకులు
బాచుపల్లి గ్రామ సర్పంచ్గా యాలాల శ్రీనివాస్ను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. సర్పంచ్గా నియమించిన వెంటనే శ్రీనివాస్ మంగళవారం మంత�