హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భయాందోళనలకు, ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం
రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన
నాగర్కర్నూల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు – మన బడి’ పథకం కింద రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మేడిపూర్లో మన ఊరు
మన ఊరు - మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మ
minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ర్టానికి వైద్య కళాశాలలను మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్ట�
హైదరాబాద్ : మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంట�
దళితబంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు దశల వారీగా ప్రతి నియోజకవర్గంలో రూ.2వేల మందికి ఇచ్చేందుకు చర్యలు రక్షణనిధితో ఆర్థిక తోడ్పాటు బడ్జెట్లో రూ.17వేల కోట్ల నిధులు కేటాయింపు బాలికలకు ప్రత్యేకంగా 53 గురుకుల�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు, ఏప్రిల్ 15: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు రూ. ఏడు �