మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
మహేశ్వరం : మండలంలోని మన్సాన్పల్లి గ్రామ అభివృద్ధితో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కందుకూరు : మండల పరిధిలోని కొత్తగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మం�
పహాడీషరీఫ్ : యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జనవరి 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ (జె.పి.ఎల్)గా ఏర్పడి క్రికెట్
కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్ట�
మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371కోట్లతో అభివృద్ధి పనులు ఇబ్రహీంపట్నంలో రూ. 280కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆగ్రభగానా నిలబెడుతాం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ �
Minister kTR | పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మహేశ్వరం : మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఏర్పాట
కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అ�
మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్ల�
మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
బడంగ్పేట : ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 29, 34, 35 డివిజన్లలో రూ.2,34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే