ఆర్కేపురం : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్-2 సాయిబాబానగర్కు చెందిన సత
నాలుగు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైన పనులు.. 40 శాతం పూర్తి పక్షం రోజుల్లోనే పాఠశాలల రూపు రేఖల మార్పు ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న విద్యాసంస్థలు అదే రోజున ‘మన ఊరు.. మన బడి’కి అంకురార్పణ 12
రూ.15 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధి పనులు కాలనీ వాసులు హర్షం పహాడీషరీఫ్, జనవరి 18: కాలనీలో పారుతున్న ఏండ్లనాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లి ము�
Koti Womens College | త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని
తొలి విడతలో 9,123 స్కూళ్ల అభివృద్ధి రూ.3,497.62 కోట్ల ఖర్చు మన ఊరు-మన బడికి విధివిధానాలు 12 అంశాలపై ప్రధానంగా ఫోకస్ జిల్లా కలెక్టర్ల ద్వారా అనుమతులు హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకాన్ని అత్యంత �
కందుకూరు : కరోనావంటి కష్టాలు భోగి మంటల్లో దహనమవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు కుమారుని పిల్లలు అక్షాయిని, ఇంద్రారెడ్డిలతో కలిసి భోగి �
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
షాబాద్ : జిల్లాలోని బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో వరదనీటి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 82కోట్ల నిధులను విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పే�
మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని �
కందుకూరు : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామానికి చెందిన శ్రీరాములు కూతురు ధనప్రిమ అనారోగ్యానికి గురై నిమ్
బంట్వారం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ. 2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘రైతుబంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్ర�
కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో
పహాడీషరీఫ్ : ప్రజా సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి కో -ఆప�