మహేశ్వరం : దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారంమహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నిమ్మగూడెం సుధీర్గౌడ్కు నియామక
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పెద్దన్నగా ఆదుకుంటున్నాడని చెప్పారు. బు�
కందుకూరు, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే ప్రతి పక్షాలు రాజకీయం చేస్
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాల�
బడంగ్పేట : పసి మనసుల హృదయాలను గాయపర్చుతూ తీన్మార్ మల్లన్న పైశాచిక ఆనందం పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అల్మాస్గూడ తిరుమల్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్�
బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ తిరుమల్ నగర్ కాల
పేదల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేసీఆర్ కాలనీగా నామకరణం చేసుకోండి లెనిన్నగర్లో 255 డబుల్ బెడ్ ఇండ్లు మొదటి దశలో 80 ఇండ్లు లబ్ధిదారులకు అందజేసిన �
లబ్ధిదారులకు అందజేసిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి �
కందుకూరు, డిసెంబర్ 22 : గుమ్మడవెల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవీలాల్ ఆధ్వర్యంలో అయ్యప్పల పడిపూజలు వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు, శ్రీనివాస్గౌడ్, రాజు ముందుగా గణపతి, సుబ్రహ�
పటాన్చెరు, డిసెంబర్ 16 : అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని రోడ్లను నిర్మిస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును హైదరాబాద్ ఔటర్ రింగు
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15: విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను, వారి ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళ�