ఆర్కేపురం : కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తొలగిపోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులచే సమర్పించబడిన 108 నూతన బంగారు పుష్షాల�
కందుకూరు : ముదిరాజ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మండల ముదిరాజ్ �
కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�
షాద్నగర్ : మహేశ్వరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహ
బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన డాక్టర్ శ్రీజను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. నగరంలోని ఉప్పల్ చిలుకానగర్లో నివాసముంటున్న శ్రీజ ఉస్మానియా ఆసుపత్రిలో డాక�
వనస్థలిపురం : బీఎన్రెడ్డినగర్ డివిజన్లో ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వం నియమించిన సబ్కమిటీలోని ఆర్థి�
Ashtalakshmi ఆర్కేపురం : కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారిని శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల�
బడంగ్పేట: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ నందిహిల్స్లో నివ
ఆర్కేపురం : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వాసవి కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మార్గదర్శి కాలనీ మహిళా మండలి నూతన క�
మహేశ్వరం : కేసీతండా సర్పంచ్ మోతీలాల్ నాయక్ నిర్వహించిన అయప్ప మహాపడి పూజా కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, మాజీ శాసన సభ్యులు తీగల క
మహేశ్వరం : మహేశ్వరంలో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రిసబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా నాణ్యతతో
మహేశ్వరం : విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1 కోటి 30 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఆక్సీజన్ ప్లాంటు పన