మహేశ్వరం : అభివృద్ది పనులకు ఆకర్షితులై మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకుడు కాకిమల్లేష్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..కష్టపడ్డ �
మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్�
పహాడీషరీఫ్ : మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని, ప్రజల కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్ ప్యారడైజ్
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.అమీర్పేట్ గ్రామానికి చెందిన డప్పు వినయ్కుమార్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖా�
బడంగ్పేట : తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జంగ్ సైరన్ మోగించిన ప్రముఖ ఉద్యమ గాయకులు జంగ్ ప్రహ్లాద్ మరణం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలాల గర్జన ప�
మహేశ్వరం : కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిర్యాల, కొత్వాల్ చెరువుతండాలలో సమీకృత మత్స్య శాఖ అభ�
బడంగ్పేట : రాష్ట్రంలో ఉన్న 30వేల చెరువులలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాల�
తాండూరు : ఆరోగ్యమే మహాభాగ్యమని అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజక�
బడంగ్పేట, అక్టోబర్ 28 : సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ 8వ డివిజన్కు చెందిన వివిధ పార్టీల నాయ
పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద�
మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పట్టుబట్టి పూర్తి చేయించారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం అభివృద్ధి చే�
బడంగ్పేట, అక్టోబర్ 26 : ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట పురపాలక మున్సిపల్ పరిధిలోని జిల్ల
రంగారెడ్డి : పార్టీ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరికి ముఖ్య నాయకులు, ఆహ్వానిథులు అందరూ తరలిరావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ�
మహేశ్వరం : ‘టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి.. వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు ఉప్పెనలా తరలివచ్చి విజయవంతం చేయాలి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్�