ఆర్కేపురం, అక్టోబర్ 11 : టీఆర్ఎస్ ఆర్కేపు రం డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఊర్మిలారెడ్డి ఎంపికయ్యారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభ�
మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహి�
కందుకూరు, అక్టోబర్ 10 : ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్రెడ్డి, కృష్ణ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులు అధైర్య
కందుకూరు : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 380 డ్వాక్రా గ్రూపులకు ఈ ఆర్ధిక పంవత్పరం నుంచి వచ్చే సంవత్సరం మార్చివరకు 39కోట్ల రూపాయల బ్యాంక్ రు�
బడంగ్పేట : రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసినట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన
కందుకూరు : బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో గల సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హలులో మహిళలకు
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాల బ్రోచర్ను ఆదివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చ�
వికారాబాద్ : మహాత్ముడు చూపిన బాటలో తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో గాంధ
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కార్యక్రమాలు శంకర్పల్లిలో చీరల పంపిణీలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అ�
కందుకూరు, సెప్టెంబర్ 30 : టీఆర్ఎస్ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ నాయకులతో సమావేశ�
కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం అ�
షాబాద్ : భారీ వర్షాలతో తరుచుగా వస్తున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఎస్ఎన్డీపీ ఎస్ఈతో బుధవారం మంత్రి తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమీక్షించార�
బడంగ్పేట: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వరద నీటీ కాలువ పనులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. అవుట్లేట్ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి �