తాండూరు : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో మంత్రి సబితారెడ్డిని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం
కొండాపూర్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వి ద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శేరి లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజ�
పరిగి : వికారాబాద్ పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన కార్యాల యంలో వికారాబాద్ మున్సిపాలిటీ అభ�
రూ. 3కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్ ప్రారంభం పాల్గొన్న విప్ గాంధీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్�
మహేశ్వరం, సెప్టెంబర్16: ప్రతి ఒక్కరూ కొవిడ్-19 టీకాలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొర�
మహేశ్వరం : ప్రతి ఒక్కరు కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లల్ల�
షాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిప
మహేశ్వరం: హర్షగూడలో నేస్తం యువజన సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష�
మహేశ్వరం, సెప్టెంబర్ 15 : గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుత�
మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోర�
బడంగ్పేట, సెప్టెంబర్ 13 : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్�
బడంగ్పేట : ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 44లోని న్యూ సర�
బడంగ్పేట : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్