పహాడీషరీఫ్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భారీవర్షాలకు జల్పల్లి చెరు�
మైలార్దేవ్పల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ అప్పా చెరువు, పల్లె చెరువులోకి భారీగా వరుద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రెండు
బడంగ్పేట : మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడ ఇండ్ల నుంచి �
మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహావిష్కరణ హాజరై ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల టౌన్ : భావితరాలకు మహానీయురాలి చరిత్ర తెలువాలని 5వ తరగతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ప
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్స్గా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పించాలని కోరుతూ జూనియర్, డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్ట
చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రూ. 20 లక్షలతో పల్లెప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ. 6.5 లక్షలతో కంటైనర్ గ�
పహాడీషరీఫ్: ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు సీఎం సహాయనిధి పేదలకు ఎంతో దోహదపడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రమాదాల్లో గాయపడి చికిత్స చేయించుకుని చితికిపోయిన జీవితా
కందుకూరు, సెప్టెంబర్ 21 : పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలా తయారైంది జాతీయ రహదారి పరిస్థితి. నిర్లక్ష్యానికి కేంద్ర బిందువుగా మారింది నేషనల్ హైవే. ఈ రహదారిపై పయనించాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీన్ని కేంద్�
ఆర్కేపురం : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్నగర్కు చెంది�
ఆర్కేపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం విద్యాశాఖ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ సేవలు విస్త
కందుకూరు : పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి ఆమె నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్�
బడంగ్పేట : ప్రతి ఏడాది వేలంపాటలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకుంది. ఈ ఏడాది నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ�