బడంగ్పేట : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడ�
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో�
గంట ముందు నుంచే అనుమతిస్తాం: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్య�
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన�
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్ జ్ఞానే�
Inter Exams | ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
కందుకూరు : టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవార�
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
మహేశ్వరం : ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన ఆగమయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉండి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్�
కందుకూరు, అక్టోబర్ 18 : టీఆర్ఎస్ పార్టీకి యువకులు పట్టుగొమ్మలు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన కొలను విఘ్నేశ్వర్రెడ్డిని టీఆర్ఎస్ యువజన
మహేశ్వరం,అక్టోబర్17 : గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోత్ రాజునాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ సెల్ అధ్�
అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏ�
Minister sabitha reddy | హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్ష�
మహేశ్వరం, అక్టోబర్ 13: గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తుమ్ములూరు సర్పంచ్ మద్దిసురేఖ ఆధ్వర్యంలో తుమ్ములూరు గేట్ నుంచి తుమ్ములూరు వరకు అ�
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు ఆసరాలాంటిదని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన పర్వతాలు అనారోగ్యానికి గురవడంతో వైద్యఖర్చుల నిమిత్తము సీఎం రిల�