మహేశ్వరం : అన్ని కులాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం హొలియదాసరి సంక్షేమ సంఘం భవనానికి 15 లక్షల ప్రొసిడింగ్ కాఫీని మహేశ్వర�
Sabitha Indra reddy | వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు ఉస్మానియ�
MLC nominations | రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు నామ
కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవా
కందుకూరు : బాలల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం బాటలు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురష్కరించుకొని ఆదివారం బాలల దినోత్సవాన్ని నిర్వహిం�
Minister Sabitha | టీ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జ్యోతి
మహేశ్వరం : రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన వరికుప్పల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై ఆసుపత్�
కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చె�
ఆర్కేపురం : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలామారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్కు చెందిన సంతోషి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప
ఉత్తరాదికో న్యాయం.. మనకో న్యాయమా? ఢిల్లీ బీజేపీ వరి పంట వేయొద్దంటుంటే..ఇక్కడ సిల్లీ బీజేపీ వేయాలంటున్నది పంజాబ్ మాదిరే తెలంగాణ ధాన్యాన్నీ సేకరించాలి టీఆర్ఎస్ కామారెడ్డి సమావేశంలో మంత్రి కేటీఆర్ నిజ�
పహాడీషరీఫ్, నవంబర్ 7: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం చేస్తూ సీఎం కేసీఆర్ ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం జల్పల్లి మున్స�
కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్ర�