కందుకూరు, డిసెంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగానికి పెద్దపీట అన్నదాతలు వరికి బదులు ఇతర పంటలపై దృష్టి సారించాలి కడ్తాల్లో రూ.1.28 కోట్లతో అభివృద్ధి పనులు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై హర్షం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు : అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రలుగా పరిగేత్తిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకేళ్త�
బడంగ్పేట, డిసెంబర్ 13: గడప గడపకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన�
బడంగ్పేట, డిసెంబర్12 : దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట దావూద్ఖాన్ గూడలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స�
కోట్పల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం కోట్పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ము�
జూబ్లీహిల్స్ : విద్యార్థులు బాల్యంనుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ అండర్-15 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో �
Minister Harish rao | రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు
బడంగ్పేట, డిసెంబర్ 7: అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లోని మైత్రిపురంలో రూ.40లక్షలతో కమ్యున
శంకర్పల్లి : దైవ కార్యక్రమాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం పూర్వజన్మసుకృతమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మన్నె లింగం
వికారాబాద్ : రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సబితారెడ్డి. శుక్రవారం వికారాబాద్ డెంటల్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చే�
పదిసార్లైనా వెళ్లి వ్యాక్సిన్ వేయించాలి రాష్ట్రంలో సిద్ధంగా 80 లక్షలు వ్యాక్సిన్ డోసులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి : ప్రతి వార్డులో వందశాతం వ్యాక్సినేషన్ వేయించే బాధ్యత సంబంధి