పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైన�
బడంగ్పేట : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్లు కెటాయించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార�
షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రతి నెలా నిధులు ఇస్తూ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామాల గతినే మార్చివేసిందని, తెలంగాణలోన�
కందుకూరు : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న డ్రామాలను ఆపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదే
పహాడీషరీఫ్ : ఉస్మాన్ నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చెరువ�
పహాడీషరీఫ్ : మహిళలు స్వశక్తితో రాణించి స్వయం ఉపాధి పొందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ ఎస్.టీ హిల్స్ హై స్కూల్లో సోమవారం మహమ్మదీయ కాలనీ
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ ప్రాథమిక
షాబాద్ : గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తం�
ఇబ్రహీంపట్నం : జిల్లా పీఆర్టీయూ నూతన క్యాలెండర్ను శనివారం విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి సబితారెడ్డికి నూతన సందత్సర శుభాకాంక్షలు తెలిపారు. వికరాబాద్ జిల్లాకు వెళ్లిన రంగా
శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో నూతన దేవాలయాలను నిర్మించడం హర్షణీయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలం పిల్లిగుండ్లలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవ�
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయనొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు
చేవెళ్ల టౌన్ : బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామ�
కందుకూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు సీఎం కేసీ ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాక్ �