కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా, జిల్ల
పహాడీషరీఫ్ : సీఎం సహాయనిధి పేదల పాలిట ఆపన్న హస్తంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్కు చెందిన శ్రీనివాస్ యాదవ్ గత ఆరు నెలల క్రితం అనా�
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కొందుర్గు మండలంలోని పల్లప్పగూడ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున
చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా సయ్యద్ అక్బర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సయ్యద్ అక్బర్ శంకర్పల్లి మండలంలోని జన్వాడ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే శంకర్పల్లి, చేవెళ్ల మం�
మంత్రి సబితా రెడ్డి | తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని �
మంత్రి సబితా రెడ్డి | గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్�
బడంగ్పేట, సెప్టెంబర్4 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు గాను రూ.42.76కోట్ల బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన శనివారం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రార
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. 250కోట్లతో రావిర్యాల గ్రామంలో 32 ఎకరాలలో విజయడె�
చిన్న సన్నకారు రైతులకు చేయూత నివ్వడమే విజయ తెలంగాణ మెగా డెయిరీ లక్ష్యం -రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెం 1 గా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ �
మహేశ్వరం: శానిటేషన్ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా
మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో బుధవారం కోటమైసమ్మతల్లి బోనాలను గ్రామ ప్రజలు రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలైన కోటమైసమ్మతల్లికి గ్రామస్థులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట�
మంత్రి సబిత రెడ్డి | కరోనా విళయతాండవం అనంతంరం రాష్ట్రంలో నేడు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా